Friday, April 26, 2024

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా భూమిపూజ

హైదరాబాద్ పీర్జాదిగూడ, పీఎన్టీ కాలనీ మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్, దేవాలయ జనరల్ సెక్రటరీ ప్రసన్నలక్ష్మీ శ్రీధర్ రెడ్డి, ట్రెజరరీ హరీష్ కుమార్, చంద్రమౌళి, వీరన్న, సాంబశివరావు, శ్రీనివాస్ ముక్తవరం స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement