Monday, April 29, 2024

Breaking : నిట్ లో మూడోరోజు కొన‌సాగుతోన్న విద్యార్థుల ఆందోళ‌న – స్పందించ‌ని యాజ‌మాన్యం

వరంగల్ నిట్ లో విద్యార్థుల ఆందోళన కొన‌సాగుతోంది..కాగా ఈ ఆందోళ‌న మూడో రోజు కొనసాగిస్తున్నారు.. పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించాలి అనే డిమాండ్ తో విద్యార్థులు గత మూడు రోజులుగా కాలేజ్ ఆవరణ లో ధర్నా చేస్తున్నారు..కాగా నిట్ అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో విద్యార్థులు వారి ఆందోళనను ఉదృతం చేశారు.. క్లాసులకు వెళ్లకుండా అడ్మినిస్టేషన్ బిల్డింగ్ ముందు ధర్నా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement