Thursday, May 2, 2024

Breaking : బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ – ఘ‌న‌స్వాగ‌తం పలికిన సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్

రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ హైద‌రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్ర‌త్యేక ప్లైట్ లో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారాయ‌న‌. నేడు ఆయ‌న ముచ్చింత‌ల్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రామానుజ స‌హ‌స్రాబ్దివేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు రాష్ట్ర‌ప‌తి. కాగా రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైతో పాటు మంత్రి త‌ల‌సాని, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement