Friday, May 3, 2024

Breaking : బ్రెజిల్ లో వ‌ర్ష బీభ‌త్సం – విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు – 18మంది మృతి

బ్రెజిల్ వ‌ర్ష బీభ‌త్సం సృష్టించింది. ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దాంతో 18మంది మృతి చెందారు. కాగా శిథిలాల కింద మ‌రికొంద‌రు చిక్కుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement