Sunday, May 5, 2024

Breaking : లివింగ్ స్టోన్ కి అత్య‌ధిక ధ‌ర – రూ.11.50కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ పంజాబ్

బెంగ‌ళూరులో రెండో రోజు ఐపీఎల్ మెగా వేలం జ‌రుగుతోంది. మ‌న్ దీప్ ను రూ. 1.10కోట్ల‌కు ద‌క్కించుకుంది ఢిల్లీ. మార్ క్ర‌మ్ రూ.2.6కోట్లకి ఎస్ ఆర్ హెచ్ ద‌క్కించుకుంది. ర‌హానెను రూ.కోటికి ద‌క్కించుకుంది కోల్ క‌తా.. ఇప్ప‌టివ‌ర‌కు లివింగ్ స్టోన్ కు అత్య‌ధిక ధ‌ర ప‌లికింది. లివింగ్ స్టోన్ రూ.11.50కోట్ల‌కు ద‌క్కించుకుంది పంజాబ్. డ్రేక్స్ రూ.1.10కోట్ల‌కి గుజ‌రాత్ ద‌క్కించుకుంది. జ‌యంత్ యాద‌వ్ రూ.1.7కోట్ల‌కి గుజ‌రాత్ ద‌క్కించుకుంది. విజ‌య్ శంక‌ర్ రూ.1.4కోట్ల‌కి గుజ‌రాత్ ద‌క్కించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement