Saturday, May 25, 2024

Breaking : మోడీపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కిన కేసీఆర్ – కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

ప్ర‌ధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అక్క‌సుని వెళ్ల‌గ‌క్కార‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాని గురించి మాట్లాడేట‌పుడు భాష హుందాగా ఉండాల‌న్నారు. ప్ర‌ధాని మంత్రి అనే ఆలోచ‌న లేకుండా మాట్లాడార‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగ ప‌ద‌విలో ఉండి రాజ్యాంగాన్ని మార్చ‌మ‌న‌డం స‌రికాద‌న్నారు. అంబేద్క‌ర్ ని అవ‌మానించేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం ప్ర‌క‌ట‌న‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా ఖండించాల‌న్నారు. రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ ఉద్య‌మాలు జ‌రిగాయ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement