Monday, April 29, 2024

Breaking : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌ని బాల‌కృష్ణ డిమాండ్

హిందూపురంలో బాల‌కృష్ణ మౌన‌దీక్ష‌ని చేప‌ట్టారు. జిల్లాకు స‌త్య‌సాయి పేరుపెట్టి ..జిల్లా కేంద్రాన్ని మాత్రం హిందూపురాన్నే పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ చేప‌ట్టారు. ప్ర‌భుత్వం ఇచ్చిన మాట‌ను త‌ప్పింద‌ని న‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేయ‌ని ప‌క్షంలో తాను రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌మ‌ని బాల‌కృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement