Thursday, May 2, 2024

Breaking : జ‌న‌గామ బ‌హిరంగ స‌భా వేదిక ఏర్పాట్ల‌ని ప‌రిశీలించిన మంత్రులు

నేడు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, టి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం చేసి మాట్లాడే బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను, పార్టీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు నేతలు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement