Friday, May 10, 2024

Breaking : ధాన్యం కొనుగోళ్లపై ప్ర‌ధాని మోడీకి కేసీఆర్ లేఖ‌..

ప్ర‌ధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల‌పై ఎఫ్ సీఐకి ఆదేశాలివ్వాల‌ని కోరారు కేసీఆర్. 2020-21ర‌బీలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ర‌బీలో మిగిలిన 5ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనాల‌ని తెలిపారు. 2021-22ఖ‌రీఫ్ లో 40ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనాలి లేఖ‌లో రాశారు. అంతేకాకుండా వ‌చ్చే ర‌బీలో తెలంగాణ నుంచి ఎంత కొంటారో తెల‌పాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement