Sunday, April 28, 2024

Breaking : రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ క‌ల్ రాజ్ మిశ్రాకి క‌రోనా

రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ క‌ల్ రాజ్ మిశ్రాకి క‌రోనా పాజిటీవ్ గా నిర్ధార‌ణ అయింది. సాధార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌ల్లో భాగంగా ఆయ‌నకి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు వైద్యులు. కాగా ఈ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కి క‌రోనాగా నిర్థార‌ణ అయింది. కాగా క‌రోనా సంబంధ అనారోగ్య ల‌క్ష‌ణాలు ఏవీ త‌న‌కు లేవ‌ని రాజ‌స్థాన్ రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు తెలిపాయి. కాగా క‌రోనా నిర్థార‌ణ కావ‌డంతో గ‌వ‌ర్న‌ర్ క‌ల్ రాజ్ మిశ్రా హోమ్ ఐసోలేష‌న్ లో చికిత్స పొందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement