Wednesday, May 1, 2024

BREAKING : జ‌ల్లిక‌ట్టులో అప‌శృతి -క‌ర్నాట‌క డీఎస్పీ ముర‌ళీధ‌ర‌న్ కు తీవ్ర‌గాయాలు

జ‌ల్లిక‌ట్టులో అప‌శృతి చోటు చేసుకుంది. క‌ర్నాట‌క డీఎస్పీ ముర‌ళీధ‌ర‌న్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కేజీఎఫ్ డీఎస్పీతో పాటు మ‌రో ఎనిమిది మందికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. కాగా డీఎస్పీని ప‌రామ‌ర్శించారు కోలార్ ఎస్పీ. ఏపీ-క‌ర్నాట‌క స‌రిహ‌ద్దులోని త‌నిమ‌డుగులో జ‌ల్లిక‌ట్టు జ‌రుగుతోంది. ఈ ఘ‌ట‌న‌తో జ‌ల్లిక‌ట్టును నిలిపివేశారు పోలీసులు.దాంతో డీఎస్పీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న‌కి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement