Monday, May 6, 2024

Breaking : ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో అద‌న‌పు గ‌దుల కోసం ఏపీ స‌ర్కార్ విరాళాల సేక‌ర‌ణ‌

దాతృత్వ సంస్థ‌ల భారీ విరాళాల సేక‌ర‌ణ‌కు ఏపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో అద‌న‌పు గ‌దుల నిర్మాణం కోసం విరాళాలు సేక‌రిస్తోంది. రూ.6321కోట్లు అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అప్పుల‌కు అవ‌కాశం లేక‌పోవ‌డంతో విరాళాల సేక‌ర‌ణ‌పై ఫోక‌స్ పెట్టింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు అంత‌ర్జాతీయ దాతృత్వ సంస్థ‌ల నుంచి విరాళాలు సేక‌రించ‌నుంది. 48,626గ‌దుల్ని అద‌నంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది ఏపీ స‌ర్కార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement