Monday, April 29, 2024

Breaking : హిజాబ్ వివాదంపై విచార‌ణ వాయిదా

హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టులో విచార‌ణ కొన‌సాగింది. క‌ర్నాట‌క ప్ర‌భుత్వం హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని తెలిపింది. ఈ మేర‌కు పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న వినిపించారు. ఈ విచార‌ణని రేప‌టికి వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పుడంత‌టా హిజాబ్ పై చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో రేప‌టికి ఈ విచార‌ణ‌ని హైకోర్టు వాయిదా వేయ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు త‌లెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement