Sunday, May 5, 2024

Breaking : హైద‌రాబాద్ లో ప‌రువుహ‌త్య -న‌డిరోడ్డుపై కొత్త జంట‌ని న‌రికిన దుండ‌గులు

హైద‌రాబాద్ లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది ప‌రువు హ‌త్య‌. బైక్ ని అడ్డ‌గించి న‌వ‌జంట‌ను కింద‌ప‌డేసి ఎటాక్ చేశారు దుండ‌గులు. యువ‌కుడిని ల‌క్ష్యంగా చేసుకుని నిందితులు న‌రికారు. న‌డిరోడ్డుపై ఆ జంట‌ని న‌రికారు ఇద్ద‌రు వ్య‌క్తులు..జ‌నం మాత్రం చోద్యం చూస్తున్న‌ట్లు చూసుకుంటూ వెళ్లిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించింది. ఈ మేర‌కు ఈ విజువ‌ల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement