Friday, April 26, 2024

Breaking : మాజీ మంత్రి తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు – సొంత పార్టీ వారికే వేధింపులు

రాజ‌కీయాల్లో కావాల్సింది ఓపిక అని మాజీమంత్రి తుమ్మ‌ల అన్నారు. ఓపిక ప‌డితే కార్య‌క‌ర్త‌లే రాజుల‌వుతార‌న్నారు. మ‌న‌ల్ని ఎన్నో ర‌కాలుగా ఇబ్బందులు పెడుతున్నార‌న్నారు తుమ్మ‌ల‌. మ‌నం పార్టీలో ఉన్నందున తొంద‌ర‌ప‌డొద్ద‌న్నారు. చిల్ల‌ర వ్య‌క్తుల గురించి ప‌ట్టించుకోవ‌ద్ద‌న్నారు. తాను ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌తిప‌క్షాల‌పై వివ‌క్ష చూప‌లేద‌న్నారు. ఇప్పుడు సొంత పార్టీ వారికే వేధింపులు త‌ప్ప‌డం లేద‌న్నారు తుమ్మ‌ల. వేధింపుల‌కు పాల్ప‌డుతున్న వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేద్దాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement