Friday, May 17, 2024

Breaking : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. నలుగురు వ్యక్తులకు గాయాలు

పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో జరిగిన ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రమాదం తప్పింది. ఆయన గురువారం నిర్వహించిన ర్యాలీలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలైనా క్షేమంగా ప్రాణాలతో బయట పడ్డారని సమాచారం. ఈఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement