Monday, April 29, 2024

Breaking : యూపీలో బిజెపి హ‌వా – కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోడీ

ఢిల్లీ : సాయంత్రం ఐదు గంట‌ల‌కు బిజెపి ఆఫీస్ కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి మాట్లాడ‌నున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. యూపీలో బిజెపి ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఉత్సాహంగా ఉన్నారు పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు. యూపీ సీఎం యోగి రెండోసారి గెల‌వ‌డం విశేషం. మ‌రి ఈ మేర‌కు మోడీ ఏం మాట్లాడ‌నున్నారో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement