Monday, April 29, 2024

Breaking : దుబాయ్ నుండి వ‌చ్చిన వ్య‌క్తికి ఒమిక్రాన్ – సెల్ఫ్ లాక్ డౌన్ విధించిన గ్రామ‌స్థులు

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ‌లం గూడెంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ఇటీవ‌ల దుబాయ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి ఒమిక్రాన్ గా నిర్థార‌ణ అయింది. బాధితుడి భార్య‌, త‌ల్లికి క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయింది. దాంతో గ్రామ‌స్తులు ప‌ది రోజుల పాటు లాక్ డౌన్ ని విధించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement