Tuesday, May 7, 2024

Breaking : సైబ‌ర్ ఉచ్చులో డిప్యూటీ త‌హ‌సీల్దార్ రంజిత్ ..

కామారెడ్డి సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకున్నారు డిప్యూటీ త‌హ‌సీల్దార్ రంజిత్.. పీకేవైసీ అప్ డేట్ పేరుతో రంజిత్ ని బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. డిప్యూటీ త‌హ‌సీల్దార్ రంజిత్ అకౌంట్ నుంచి రూ. 3.50ల‌క్ష‌లు మాయం అయ్యాయి. దాంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు కామారెడ్డి డిప్యూటీ త‌హ‌సీల్దార్ రంజిత్. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement