ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టో కరెన్సీతో చాలా రిస్క్ ఉందన్నారు. బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటనలు ఇవ్వబోమన్నారు. క్రిప్టో కరెన్సీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్ బీఐ, సెబీ చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అతి త్వరలో క్రిప్టో కరెన్సీ బిల్లు తెస్తామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమె మాట్లాడారు..దీనిపై ఓ విధానాన్ని రూపొందిస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement