Monday, April 29, 2024

Breaking : పోచారం మ‌న‌వ‌రాలి పెళ్లిలో కేసీఆర్..జ‌గ‌న్

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌ల‌వివాదం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కాగా జ‌ల‌వివాదం త‌ర్వాత రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్ లు తొలిసారి క‌లిశారు. హైద‌రాబాద్ పోచారం మ‌న‌వ‌రాలి పెళ్ళిలో ఇరు సీఎంలు క‌ల‌వ‌డం విశేషం. జ‌గ‌న్,కేసీఆర్ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. ప‌లు విష‌యాల‌పై వారు చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement