Sunday, May 5, 2024

Breaking : ముచ్చింతల్ లో రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలికిన చినజీయర్ స్వామి

ముచ్చింతల్ కి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాగా సమతామూర్తిని దర్శించుకోనున్నారు రాష్ట్రపతి. ద్రౌపదిముర్ముకి స్వాగతం పలికారు చినజీయర్ స్వామి.కాగా రాష్ట్రపతితో పాటు ముచ్చింతల్ వచ్చారు గవర్నర్ తమిళిసై..మంత్రి సత్యవతి రాథోడ్..శ్రీరామానుజాచార్య స్వామి విగ్రహాన్ని సందర్శించుకున్నారు.ఈ మేరకు స్వాగతం పలికారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు. గిరిజన సంస్కృతిక కార్యక్రమాలతో ముర్ముకి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement