Thursday, May 2, 2024

Breaking : చెన్నై తిరుచ్చి గాంధీ మార్కెట్ లో అగ్నిప్ర‌మాదం – ముగ్గురికి గాయాలు

చెన్నై తిరుచ్చి గాంధీ మార్కెట్ లో అగ్రిప్ర‌మాదం జ‌రిగింది. మార్కెట్ లోని హోట‌ల్ లో గ్యాస్ సిలిండ‌ర్లు పేలాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయాల‌పాల‌యిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌తా షాపుల‌కు మంట‌లు వ్యాపిస్తున్నాయి. మంట‌ల‌ని ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మిగ‌తా విష‌యాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement