Tuesday, April 30, 2024

Breaking : లారీని ఢీ కొన్న కారు – దంప‌తులు మృతి – డ్రైవ‌ర్ కి గాయాలు

విశాఖప‌ట్నం క‌సింకోట మండ‌లం నూత‌గుంట‌పాలెంలో ప్ర‌మాదం చోటు చేసుకుంది. లారీని ఢీ కొంది కారు. ఈ ప్ర‌మాదంలో దంప‌తులు మృతి చెందారు.కాగా డ్రైవ‌ర్ కి గాయాలు అయ్యాయి. అత‌నిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు దివాక‌ర్, దేవిగా గుర్తించారు. హైద‌రాబాద్ నుంచి విశాక వెళ్తుండ‌గా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని..ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement