Monday, May 6, 2024

Breaking : ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మ‌గ‌శిశువు మాయం – 40ఏళ్ల మ‌హిళ ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తింపు

చిత్తూరు జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మ‌గ‌శిశువు మాయ‌మ‌యింది. ఉద‌యం 5గంట‌ల నుంచి మ‌గ‌శిశువు క‌నిపించ‌లేదు..ఈనెల 14న మ‌గ‌శిశువుకు జ‌న్మ‌నిచ్చింది ష‌బానా. కిడ్నాప‌ర్ ని సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. శిశువును 40ఏళ్ల మ‌హిళ ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించారు. పసికందు అదృశ్‌యంపై జేసీ శ్రీధ‌ర్ స్పందించారు. విచార‌ణ వేగ‌వంతం చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement