Monday, April 29, 2024

Breaking : ఎంజీఎం ఆసుప‌త్రిలో దారుణం – ఐసీయూలో పేషెంట్ కాళ్లు, చేతి వేళ్ల‌ను కొరికిన ఎలుక‌లు

వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ ను కొరికాయి ఎలుక‌లు. కాళ్లు, చేతుల వేళ్ల‌ను ఎలుక‌లు కొరికాయ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపించారు. ఐసీయూలోకి ఎలుక‌లు వ‌స్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు. ఈ విష‌యంపై ఆసుప‌త్రి సిబ్బందిపై మండిప‌డ్డారు పేషెంట్ కుటుంబ‌స‌భ్యులు.నాలుగు రోజుల క్రితం ఐసీయూలో చేరాడు శ్రీనివాస్ అనే వ్య‌క్తి. రెండు రోజులుగా శ్రీనివాస్ వేళ్లు, అవ‌య‌వాల‌ను దారుణంగా కొరికాయి ఎలుక‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement