Friday, May 3, 2024

Breaking : అమిత్ షాతో తెలంగాణ బిజెపి నేత‌ల భేటీ .. కీల‌క నేత‌ల‌కి పిలుపు ..

రేపు అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ మేర‌కు కీల‌క నేత‌లంద‌రూ అందుబాటులో ఉండాల‌ని అమిత్ షా ఆఫీస్ నుంచి పిలుపునిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల ఎజెండాగా స‌మావేశం జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర రాజ‌కీయాలు, పాద‌యాత్ర‌,ధాన్యం కొనుగోళ్ళ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ మేర‌కు ప‌లువురు నేత‌లు అందుబాటులో ఉండాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement