Friday, April 26, 2024

Breaking : శంషాబాద్ విమానాశ్ర‌యంలో 2.6కేజీల బంగారం ప‌ట్టివేత

దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన విమానంలో ఓ వ్య‌క్తి నుంచి బంగారాన్ని ప‌ట్టుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. ఈ మేర‌కు 2.6కేజీల బంగారం దీని విలువ రూ. 1.38కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన నవాజ్ పాషా అనే వ్య‌క్తి.. బంగారాన్ని క్యాప్సూల్స్ లో దాచి తీసుకోచ్చినట్టు కస్టమ్స్ సిబ్బంది తెలిపారు. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. దీని విలువ 1.38 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement