Sunday, April 28, 2024

Breaking: అమృత్ స‌ర్ లో ఆల‌యానికి బాంబు బెదిరింపు

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ స‌ర్ లో ఆల‌యానికి బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఆల‌య హుండీలో పాకిస్థాన్ కు చెందిన వంద నోటు దొరికింది. ఆ వంద నోటుపై గుడిని పేల్చేస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్లు ఉంది. దీంతో పోలీసులు ఆలయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement