Saturday, May 18, 2024

Breaking: యూపీలో పడవ బోల్తా… 20 మంది మృతి, 30మంది గ‌ల్లంతు

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 20మంది మృతిచెందగా, 30మంది మృతిచెందినన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బాందా ద‌గ్గర య‌మునా న‌దిలో ప‌డ‌వ బోల్తా ప‌డింది. ప్ర‌మాదంలో జ‌రిగే స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 50మంది ఉన్న‌ట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement