Sunday, May 5, 2024

బ‌ల‌భ‌ద్ర‌పురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ – ప్రారంభించ‌నున్న సీఎం జ‌గ‌న్

రేపు తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు సీఎం జ‌గ‌న్. ఈ మేర‌కు జిల్లాలోని బిక్క‌వోలు మండ‌లం బ‌ల‌భ‌ద్ర‌పురంలో బిర్లా గ్రూప్ కొత్త‌గా కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేయ‌నుంది. ఈ యూనిట్‌ను జ‌గ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగ‌ళం బిర్లా కూడా హాజ‌రు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement