Sunday, May 5, 2024

Big Breaking : భువ‌న‌గిరిలో ప‌రువు హ‌త్య – మామే చేయించాడ‌ని ఆరోప‌ణ‌

భువ‌న‌గిరిలో ప‌రువు హ‌త్య జ‌రిగింది. భార్గ‌వి అనే యువ‌తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు మాజీ హోం గార్డు రామ‌కృష్ణ‌.గుప్త‌నిధుల కేసులో విధుల నుంచి స‌స్పెండ్ అయ్యాడు రామ‌కృష్ణ‌. అప్ప‌టి నుంచి రియ‌ల్ ఎస్టేట్ లో ప‌ని చేస్తున్నాడు. అయితే గ‌త కొన్ని రోజులుగా రామ‌కృష్ణ క‌నిపించ‌డం లేదు. దాంతో అత‌నిని మామే కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన‌ట్టుగా అనుమానం వ్య‌క్తం చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితం హైద‌రాబాద్ కి పిలిపించారు కిడ్నాప‌ర్లు. సిద్ధిపేట వ‌ద్ద రామ‌కృష్ణ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు.కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement