Friday, April 26, 2024

Big Breaking : లోయ‌లో ప‌డిన కారు-ఏడుగురు దుర్మ‌ర‌ణం

జ‌మ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో కారులో ఉన్న ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు.కిష్ట‌వార్ లో లోయ‌లో ప‌డిపోయింది కారు. కాగా మృత‌దేహాల‌ను వెలికితీసే చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతులు ఎక్క‌డివారు త‌దిత‌ర విష‌యాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement