Wednesday, May 1, 2024

స్టే స్ట్రాంగ్ ఇండియా: కరోనా పై పోరుకు దుబాయ్ మద్దతు

భారత్లో కరోనా కేసులు పెరుగుదల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్లో కోవిడ్ పోరుపై తమ మద్దతు తెలుపుతున్నాయి. భారత్​లో మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సానికి మేం హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ తెలిపింది. కొవిడ్​కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, ప్రజలకు తమ మద్దతు ఇస్తున్నామని పేర్కొంది. మహమ్మారిని భారత ప్రజలు త్వరలోనే విజయవంతంగా ఎదుర్కొంటారని మేం నమ్ముతున్నాం అని బుర్జ్ ఖలీఫా పై ఇండియన్ ఫ్లాగ్ ని ఎల్ ఈ డి లైట్స్ తో ఏర్పాటు చేసింది. చివర్లో స్టే స్ట్రాంగ్ ఇండియా ని బుర్జ్ ఖలీఫా అథారిటీ పేర్కొంది.

https://twitter.com/BurjKhalifa/status/1386353985351729152?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement