Thursday, May 2, 2024

ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహా పాదయాత్ర ప్రారంభమైంది. గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మల్లు భట్టి విక్రమార్క దంపతులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలతో యాత్ర కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement