Friday, April 19, 2024

Big Breaking : ఆనంద్ న‌గ‌ర్ పారిశ్రామిక వాడ‌లో పేలుడు – మ‌హిళ మృతి

ఆనంద్ న‌గ‌ర్ పారిశ్రామిక వాడ‌లో పేలుడు సంభ‌వించింది. సుశీల‌మ్మ అనే మ‌హిళ అక్క‌డికక్క‌డే మృతి చెందింది. చెత్త‌ని సేక‌రిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ మైలార్ దేవ్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement