Sunday, April 28, 2024

Breaking | నిజామాబాద్‌లో దారుణం.. 80 కుటుంబాల సామూహిక బ‌హిష్కర‌ణ‌

నిజామాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. షాపూర్​లో 80 కుటుంబాలను సామూహిక బహిష్కరణ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా వీరికి ఎవరూ సాయం చేయొద్దని, కనీసం వైద్య సాయం కూడా అందించ వద్దని ఆంక్షలు విధించారు. ఈ విషయమై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో బహిష్కరణ అంశం వెలుగులోకి వచ్చింది.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement