Friday, April 26, 2024

Breaking: దారుణం.. బాలికను రేప్ చంపేసిన బాబాయ్..

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికను బాబాయ్ శ్రీనివాస్ రేప్ చేసి చంపేశాడు. అంతేకాకుండా మరో యువకుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను చంపేసిన నిందితులు… ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు. ఈ ఘటన జిల్లాలోని బాలానగర్ మండలం తిరుమలగిరిలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement