Monday, April 29, 2024

Breaking: సిరిసిల్ల డీఎస్పీగా విశ్వప్రసాద్ నియామ‌కం.. ఉత్త‌ర్వుల జారీ చేసిన డీజీపీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్ద‌రు పోలీసు ఆఫీస‌ర్ల బ‌దిలీ, పోస్టింగ్ జ‌రిగింది. దీనికి సంబంధించి ఇవ్వాల (మంగ‌ళ‌వారం) డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈమేర‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎస్పీగా ఏ. విశ్వప్రసాద్ ను నియమించారు. కాగా, సిద్దిపేట సిసిఆర్ బి లో ఎసిపిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్ ను సిరిసిల్ల ఏసిపి గా, సిరిసిల్ల ఏసిపిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ను డిజిపి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement