Friday, May 10, 2024

విజ‌య‌మ్మ ఆశీస్సులు తీసుకున్న – మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను ..ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. టూరిజం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్కే రోజా తొలిసారిగా వైఎస్ విజయమ్మ నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement