Thursday, April 25, 2024

తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ – నివాళుల‌ర్పించిన ఏపీ గ‌వ‌ర్న‌ర్

ఎన్టీఆర్ చిర‌స్థాయిగా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోతార‌ని ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ కొనియాడారు. దివంగత నేత ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడుఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా బిశ్వభూషణ్‌ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ అందించిన సేవలను ఆయన ట్విటర్‌ వేదికగా కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని తెలిపారు.. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ఎన్టీఆర్ స్థిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement