Friday, April 26, 2024

ప‌ర్య‌ట‌న పూర్తి.. ఫామ్ హౌస్ కి వెళ్లిన సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : నిన్న‌టిదాకా దేశ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా గ‌డిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్న ఉదయం నుంచి ప్రగతి భవన్ లో ఉన్న సీఎం సాయంత్రం ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. గురువారం నాడు బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్ అదే రోజు రాత్రికి తిరిగి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం ఆయన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలవడానికి రాలేగావ్ సిద్ధికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆ పర్యటన రద్దయింది. వచ్చే నెల 2 లేదా 3న ఆయన రాలేగావ్ సిద్ధికి వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement