Thursday, May 2, 2024

తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు. 500 కోట్ల‌తో ఆశీర్వాద్ పైప్స్ కంపెనీ రాక‌

తెలంగాణ‌కు మ‌రో ప్రతిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్టు వ‌స్తోంది. ఈమేర‌కు ఇవ్వాల దావోస్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ తో అలియాక్సిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ‌కు చెందిన ఆశీర్వాద్ పైప్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశం అనంతరం అలియాక్సిస్ సిఎఫ్ఓ కోయెన్ స్టిక్కర్ తమ సంస్థ‌ నిర్ణయాన్ని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement