Wednesday, May 15, 2024

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న అనంత్ అంబానీ.. రూ.1.50కోట్ల విరాళం

షిరిడి ఆంధ్రప్రభ : దీపావళి పండుగ సందర్భంగా పారిశ్రామికవేత్త శ్రీ అనంత్ అంబానీ శ్రీ శిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. శ్రీ సాయిబాబా సమాధి ఆలయాన్ని సందర్శించి శ్రీ సాయిబాబా పవిత్ర దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన శ్రీ సాయిబాబా పవిత్ర పాదాల వద్ద రూ.1 కోటి 51 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ ఐఏఎస్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ కు చెక్కును అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement