Thursday, April 25, 2024

ప‌శ్చిమ‌గోదావ‌రిలో ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్’ ప‌ర్య‌ట‌న – త‌ర‌లి వ‌చ్చిన జ‌నం

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టిస్తున్నారు. కాగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ర్యాలీగా వ‌చ్చి స్వాగ‌తం ప‌లికారు జ‌న‌సేన నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు. దాంతో ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ వెళ్లారు ప‌వ‌న్ క‌ల్యాణ్. కాగా న‌ర్సాపురంలో మ‌త్స్య‌కార అభ్యున్న‌తి స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ స‌భ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement