Thursday, May 2, 2024

క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు చ‌ర్య‌లు – మంత్రి రోజా

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి , క్రీడలను, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకొంటామన్నారు మంత్రి ఆర్.కె. రోజా. అమరావతి సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడ శాఖల అధికారుల‌తో సమీక్షా స‌మావేశం నిర్వహించారు.అకాడమీల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను .. కార్యాచరణ ప్రణాళిలను మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఆర్.కె. రోజా.

Advertisement

తాజా వార్తలు

Advertisement