Sunday, April 28, 2024

Breaking : మాదాపూర్ పీఎస్ ద‌గ్గ‌ర ప్ర‌మాదం – విద్యుత్ వైర్లు తెగిప‌డి ఒక‌రు మృతి

హైద‌రాబాద్ మాదాపూర్ పీఎస్ ద‌గ్గ‌ర ప్ర‌మాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిప‌డి ఒక‌రు మృతి చెందారు. ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement