Monday, April 29, 2024

ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు మళ్లీ నిరాశే..

ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనకు మళ్లీ నిరాశే ఎదురైంది. సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది మే 30 నుంచి సత్యేంద్ర జైన్ కస్టడీలోనే ఉన్నారు. సాక్షాలను తారుమారు చేసే అవకాశముందని భావించిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement