Tuesday, May 21, 2024

Breaking: రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్ గా ఆకాష్ అంబానీ

రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్ గా ఆకాష్ అంబానీ నియామకమయ్యారు. జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. డైరెక్టర్లుగా రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్ గా పంకజ్ మోహన్ పవార్ నియామకమయ్యారు. ఈ నియామకాన్ని జియో ఆమోదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement