Thursday, May 23, 2024

67th Match: 195 పరుగుల వద్ద సెకండ్ వికెట్.. దూబే 22కి ఔట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 67వ ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్ కే టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేపట్టింది. 195 పరుగుల వద్ద సీఎస్కే జట్టు రెండో వికెట్ కోల్పోయింది. సీఎస్కే బ్యాట్స్ మెన్ శివమ్ దూబే 9 బంతుల్లో 22 పరుగులు చేసి ఖలీల్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement